బల్హర్షా రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో గాయపడిన మహిళ మృతి
మహరాష్ట్ర చంద్రాపూర్ లోని బల్హర్షా జంక్షన్ రైల్వేస్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో గాయపడిన 48 ఏళ్ల ఓ మహిళ మృతి చెందినట్లు అధికారులు సోమవారం తెలిపారు. చికిత్స పొందుతూ ఆదివారం...