YSRCP: వైసీపీకి మరో ఎంపీ రాజీనామా చేశారు. వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇవేళ ఆ పార్టీని వీడారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు...
RK Roja: ఏపీ మంత్రి రోజాకు .. ఆమె సొంత నియోజకవర్గం నగరిలో అసమ్మతి సెగ ఎక్కువగా ఉంది. నగరిలో ఆమెకు వ్యతిరేకంగా వర్గపోరు తీవ్రతరం అయ్యింది. పార్టీ కోసం పని చేసిన వారిని...
Ongole: ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజుల నుండి పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న...
క్యాసినో నిర్వహకులు చికోటి ప్రవీణ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈడీ దాడుల ద్వారా పలు పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి నివాసాల్లో సోదాల సమయంలో...
YSRCP: సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేస్తున్నారనీ ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేసి 24 గంటలు కాకముందే మరో వైసీపీ...
పోరాడితే పోయేదేమీ లేదని రుజువైంది. సంకల్పబలంతో సమిష్టి కృషితో న్యాయబద్ధమైన హక్కుల సాధనకు పిడికిలి బిగిస్తే సానుకూల ఫలితమే వస్తుందని కూడా తేలిపోయింది.బీచ్ ఫెస్టివల్లో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొత్తపట్నంలో...
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల మధ్య జల వివాదం చాలా గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల కేంద్రం రైతులకు ఉచిత విద్యుత్ ఈ విషయంలో బోర్లకు మీటర్లు అమర్చే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఉచిత విద్యుత్ కి నగదు బదిలీ పథకం వర్తింప చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తరుణంలో రాజకీయం మొత్తం దీని చుట్టూ తిరుగుతుంది. ప్రతిపక్షాలు ఉచిత విద్యుత్ పథకాన్ని వైఎస్...
ఈ నెల 15వ తేదీన తమిళనాడు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద కారులో తరలిస్తున్న 5.27 కోట్ల రూపాయలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే....
రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తమిళనాడు రాజకీయాల్లో నిప్పు పెట్టింది. ఒ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కేసుల వరకు వెళ్లింది. నారా లోకేష్ కి, కళా వెంకట్ రావు కు పెద్ద పనే చెప్పింది. బాలినేని...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో మాయని మచ్చ ఏదైనా ఉందంటే అతని పై ఆరోపించబడిన మరియు అతనిని జైలుకు పంపించి ఇంకా కోర్టులో నడుస్తున్న అవినీతి కేసులే....
ఆంధ్రా తమిళనాడు సరిహద్దులో ఆంధ్ర ప్రదేశ్ నుండి వస్తున్న ఒక వాహనంలో … ఆరంబాక్కం చెక్ పోస్ట్ వద్ద తమిళనాడు పోలీసులు దాదాపు ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే....
అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రానైట్ గనులపై తనిఖీలు…! మూడు జిల్లాల అధికారు.., పన్నెండు బృందాలు, విపరీత తనిఖీలు…!! నాలుగు నెలల పాటు అన్ని లెక్కలు తీసి రూ. 2100 కోట్లు ఫైన్ వేశారు…!! వహ్వా...
వైసిపి ఆపరేషన్ ఆకర్షకి పదును పెట్టింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీనికి బాగా పని చెప్తున్నారు. జగన్ ఆదేశిస్తున్నారో.., లేదా ఆయనే ముందడుగు వేస్తన్నారో కానీ… టిడిపి ని ఖాళీ...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఢిల్లీ పర్యటన రద్దు మరొకపక్క హైకోర్టు లో నిమ్మగడ్డ పై ప్రభుత్వం...