రైతుల ముంగిట్లో మళ్లీ తన సత్తా చూపించుకున్న జగన్
విపక్షాల నుంచి ముప్పేట విమర్శలు వస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని నిరూపించుకున్నారు. ప్రతిపక్షాల గగ్గోలకు చెక్ పెడుతూ...