పుంగనూరు, తంబళ్లపల్లి ఘటనలపై వైసీపీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా బంద్ .. గవర్నర్ ను కలిసి టీడీపీ నేతల బృందం
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో జరిగిన విధ్వంసకర ఘటనలకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో జిల్లా బంద్ కొనసాగుతోంది. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా మూసివేశారు. చిత్తూరులో వైసీపీ నేతలు...