ఏపిలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీల అభివృద్ధి కోసం 2020లో రాష్ట్రంలోని 139 బీసీ కులాలకు గానూ 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు, డైరెక్టర్ల ను నియమించిన సంగతి...
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 56 బీసీ ఉప కులాల కార్పోరేషన్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బీసి సంక్రాంతి పేరుతో పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న...
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటి సారిగా ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం 56 బీసీ ఉప కులాలకు కార్పోరేషన్లను ఏర్పాటు చేసి పాలకవర్గాలను నియమించిన సంగతి తెలిసిందే. జగన్మోహనరెడ్డి అధికారంలోకి...
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనన్ని పదవులను బీసీలకు ఇచ్చినా కూడా జగన్ ప్రభుత్వం వారి మనసు గెలుచుకోలేకపోయిందా అన్న అనుమానం కలిగే రీతిలో కొన్ని పరిణామాలు ఏపీలో చోటు చేసుకున్నాయి.బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్...
గడచిన ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. వై ఎస్ ఆర్ కాంగ్రెస్...