NewsOrbit

Tag : bcg report

టాప్ స్టోరీస్

ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్.. వ్యూహాత్మకంగా వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనవసరమైన న్యాయపరమైన చిక్కులు...
టాప్ స్టోరీస్

భోగి మంటల్లో జీఎన్‌రావు నివేదిక

Mahesh
(న్యూస్ ఆర్బి డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామునే భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమైతే.. అమరావతి ప్రాంతంలో మాత్రం నిరసనలతో ప్రారంభమయ్యాయి. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌...
టాప్ స్టోరీస్

20 నుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ప్రత్యేక సమావేశం ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. అదే విధంగా శాసన మండలి 21 వ తేదీ సమావేశం కానుంది....
టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై ఈ నెల 20నే ప్రభుత్వ ప్రకటన!

Mahesh
అమరావతి: ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్.. జనవరి 20న ఏపీ శాసన సభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఆరోజున హైపవర్‌ కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది....
టాప్ స్టోరీస్

విశాఖలో చంద్రబాబుపై కేసు నమోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విశాఖపట్నం:టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు నమోదు అయ్యింది. విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో పాయకరావుపేట వైసిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గొల్ల బాబూరావు ఫిర్యాదు మేరకు...
టాప్ స్టోరీస్

‘బోస్టన్ రిపోర్టు ఒక చెత్త కాగితం:విశ్వసనీయతే లేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బోస్టన్ గ్రూపు నివేదిక ఒక చెత్త కాగితం, దానికి విశ్వసనీయత లేదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.  మూడు రాజధానుల వ్యవహారంపై బోస్టన్ గ్రూపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు...
టాప్ స్టోరీస్

‘రాజధాని కమిటీలపై ఐవైఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఎన్ రావు, బిసిజి కమిటీల నివేదికపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....
టాప్ స్టోరీస్

జగన్ ‌చేతికి బోస్టన్ గ్రూపు నివేదిక

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని, అభివృద్ధి ప్రణాళికపై బిసిజి గ్రూపు తయారు చేసిన నివేదికను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అందజేసింది. తాడేపల్లి సీఎం క్యాంప్‌ ఆఫీసులో శుక్రవారం సిఎం జగన్‌తో బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ ప్రతినిధులు...