వాళ్ల చదువు బాధ్యత నాదే: నిఖిల్
యువ కథానాయకుడు నిఖిల్ ప్రస్తుతం `అర్జున్ సురవరం` సినిమాను పూర్తి చేసేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల ఆయన భీమవరంలోని ఓ పాఠశాలను సందర్శించారు. అక్కడ 300 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వీరితో...