ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ అంటే గుర్తొచ్చేది తమన్నా.. ఆమె అందం, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లయినా.. తరగని అందంతో సత్తా చాటుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ...
కరోనా కారణంగా ఇటు టాలీవుడ్ తో పాటు ఎన్నో బాలీవుడ్ సినిమాలు ఓటీటీ రిలీజ్ లు చేపడుతున్నాయి. ఇప్పుడు అదే దారిలో శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ‘గుంజన్ సక్సేనా...