(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వచ్చే నెలలో హర్యానాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఈ మేరకు అమృత్సర్ లో జరిగిన సమావేశంలో ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. సంకీర్ణ...
రామమందిర నిర్మాణం విషయంలో బీజేపీదీ నమ్మక ద్రోహమేనని శవసేన దుయ్యబట్టింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలోగా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టకుంటే…బీజేపీ దేశ ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని అంగీకరించాల్సి ఉంటుందని శివసేన అధికారిక పత్రిక...