జగన్ దెబ్బకి బిజెపి అసలు రంగు బయట పడినట్లు అయింది..??
తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ మరణించడంతో మరో ఆరు నెలల్లో తిరుపతిలో ఉప ఎన్నికలు జరగడం కాయం ఉన్నట్లు తెలుస్తుంది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం దేవాలయాలు, మతవిశ్వాసాలు చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో...