కరోనా మహమ్మారి మరో ముఖ్య నేతను పొట్టన పెట్టుకుంది. కరోనా సోకి ఇప్పటికే పలువురు మృత్యు వాత పడగా తాజాగా కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి కరోనా కారణంగా కన్నుమూశారు. సెప్టెంబర్...
ఎన్డీఏ కూటమి నుండి అకాలీదళ్ వీడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. నేడు కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ సంబంధిత బిల్లులు ఎన్డీఏ కూటమిలో చిచ్చు పెట్టాయి. అకాలీదళ్ ఎన్డీఏ కూటమిలో కీలక సభ్యులుగా ఉన్న విషయం...
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఎయిమ్స్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అమిత్ షా చేరిన విషయం తెల్సిందే. అమిత్ షా వరసగా అనారోగ్యానికి గురవుతుండడం...
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేసారు. కొంత అనారోగ్యంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది....
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు చెందిన ఫేస్ బుక్ ఖాతాలను నిలిపివేశారు. తన ఫేస్ బుక్ పోస్ట్ ల ద్వారా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, సమాజంలో అనిశ్చితికి కారణమవుతున్నారన్న కారణంగా ఆయన ఖాతాలను...
భారతీయ జనతా పార్టీ అక్రమ కార్యకలాపాలు, పార్టీకు విధేయంగా లేని వారిపై కొరడా ఝళిపిస్తున్న విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన సోము వీర్రాజు ఇప్పుడు మరో నేతపై సస్పెన్షన్ వేటు వేశారు....
కేంద్ర హోమ్ మంత్రి కరోనా నుండి పూర్తిగా కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగటివ్ వచ్చింది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేసారు. “తాజాగా జరిపిన పరీక్షల్లో నాకు కరోనా నెగటివ్...
రైతుల పక్షాన తమ పార్టీ నిలబడలేకపోతోందని తన చెప్పుతో తానే కొట్టుకుని హల్చల్ చేసిన బీజేపీ అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణను ఈరోజు సస్పెండ్ చేస్తున్నట్లుగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. శనివారం మందడం...
క్యాబినెట్ నిన్న కొత్త సచివాలయ డిజైన్ ను ఆమోదించిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. ప్రతిపక్షాన్ని పరిగణలోకి తీసుకోకుండా డిజైన్ ను ఎలా ఆమోదిస్తారని వారు ప్రశ్నించారు. కొత్త డిజైన్...
బీజేపీ అధ్యక్షులుగా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న సోము వీర్రాజు ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నిక కాబడిన సోము వీర్రాజుకు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సత్కరించారు చిరంజీవి....
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ సోకింది. తనకు కరోనా పాజిటివ్ తేలినట్లు స్వయంగా ఆయనే ట్వీట్ చేసారు. కరోనా లక్షణాలు కనిపించగానే పరీక్ష చేయించుకున్నట్లు తెలిపారు అమిత్ షా....
బిజెపి సీనియర్ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇక లేరన్న విషయం తెల్సిందే. కరోనా కారణంగా ఆయన తుదిశ్వాసను విడిచారు. గత నెల రోజులుగా మాణిక్యాలరావు కరోనాతో పోరాడారు. ఫోటోగ్రాఫర్ గా తన...
బిజెపి సీనియర్ నేత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కరోనా కారణంగా మృతి చెందారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఎమ్మెల్యేగా మాణిక్యాల రావు గతంలో పనిచేసారు....