NewsOrbit

Tag : Bharatiya Janata Party

జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Lok Sabha Elections 2024: బీజేపీపై ఆ సామాజిక వర్గాలు గుస్సా .. ఎందుకంటే..?

sharma somaraju
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీకి ఈ అంశం తలనొప్పిగా మారింది. యూపీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో రాజ్ పుత్ లు దశాబ్దాల కాలంగా బీజేపీకి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

NTR – KCR: నాడు ఎన్టీఆర్ .. నేడు కేసీఆర్ .. సేమ్ టు సేమ్ ..! నాడు జెయింట్ కిల్లర్ చిత్తరంజన్ దాస్ .. నేడు కేవిఆర్

sharma somaraju
NTR – KCR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1983లో నందమూరి తారక రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నాదెండ్ల బాస్కరరావు ఎపిసోడ్ నేపథ్యంలో పూర్తి పదవీ కాలం కాకముందే...
జాతీయం న్యూస్

BJP party: బీజేపీకి పొంచి ఉన్న పెద్ద గండం ఇదే..! దాటితే మూడేళ్లు ఢోకా లేనట్టే..!!

Yandamuri
BJP party: లోక్‌సభ లో సంపూర్ణ మెజారిటీ కలిగి ఉన్న బిజెపి రాజ్యసభలో మాత్రం పూర్తి మెజారిటీని గత ఏడేళ్లుగా సాధించలేకపోతోంది.ఇక ముందు సాధిస్తుందా అంటే అది కూడా కష్టసాధ్యంగానే కనిపిస్తుంది.ఇంకా చెప్పాలంటే రానున్న...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: చంద్రబాబు బీజేపీను నాశనం చేసాడు – సోము వీర్రాజు

Vihari
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడు వల్లే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ సున్నా అయిందని వాపోయారు. ఒక ప్రముఖ...
టాప్ స్టోరీస్

బిజెపి జాతీయ అధ్యక్షుడుగా నడ్డా

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యశ్రుడుగా జెపి నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో  బిజెపి సంస్థాగత ఎన్నికల కార్యక్రమం ముగిసింది. జెపి నడ్డాకు అమిత్‌షా...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులు అంటే బీజేపీ ఊరుకోదు’

Mahesh
న్యూఢిల్లీ: మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తే… కేంద్రం చూస్తూ ఊరుకోదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని...
టాప్ స్టోరీస్

రాజధానిపై ఆ రెండు పార్టీల కార్యాచరణ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజకీయాల్లో మరోసారి బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి. బీజేపీతో కలిసి నడవాలని, వచ్చే నాలుగేళ్ళలో ఏపీలో...
టాప్ స్టోరీస్

‘కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బిజెపి, జనసేన పొత్తులపై వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఈ సందర్భంగా తీవ్రంగా విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం...
టాప్ స్టోరీస్

కాషాయం పలుచబడిపోతోందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశంలో బీజేపీ హవా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా జార్ఖండ్ ఎన్నికల్లో ఫలితాలను చూస్తే బీజేపీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నట్లు స్పష్టమవుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బీజేపీ.....
టాప్ స్టోరీస్

‘పౌరసత్వ సవరణ బిల్లు.. చట్ట వ్యతిరేకం కాదు’

Mahesh
న్యూఢిల్లీ: లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు.. బుధవారం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ కోసం ఎగువసభలో ఆరు గంటల సమయం కేటాయించారు. దేశ...
టాప్ స్టోరీస్

రాజ్యసభ ముందుకు పౌరసత్వ బిల్లు

Mahesh
  న్యూఢిల్లీ: లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు.. బుధవారం రాజ్యసభ ముందుకు రానుంది. ఈ బిల్లుపై చర్చ కోసం ఎగువసభలో ఆరు గంటల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే, లోక్...
టాప్ స్టోరీస్

నేవీడే ఇండియాది.. నౌక అమెరికాది!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నౌకాదళ దినోత్సవం సందర్భంగా పలు రాజకీయ పార్టీల నేతలు షేర్ చేసి ఓ ఫొటో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 1970లో ‘ఆపరేషన్‌ ట్రైడెంట్‌’ పేరుతో కరాచీ పోర్ట్‌పై భారత నౌకాదళం...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మద్దతు సాధించడంలో ప్రధాన పక్షాలైన బీజేపీ, శివసేన, ఎన్సీపీ విఫలమవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. కేంద్ర తీర్మానంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. దీంతో మహారాష్ట్రలో నెలకొన్న...
టాప్ స్టోరీస్

రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు మెట్లెక్కిన శివసేన!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సిఫారసు చేసినట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మూడు రోజుల సమయం కావాలని అడిగినా గవర్నర్...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్న బీజేపీ!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి తెలిపింది. తమ పార్టీకి సరిపడా బలం లేని కారణంగా ఈ...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రిసార్ట్ రాజకీయాలు!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో కర్ణాటక తరహా రిసార్ట్ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ జరనున్న నేపథ్యంలో బీజేపీ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోవైపు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటున్నారు ప్రధాన పార్టీల...
టాప్ స్టోరీస్

‘ఇక బీజేపీ నెక్ట్స్ టార్గెట్ పీవోకేనే’

Mahesh
హైదరాబాద్:అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వాగతించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని, అయోధ్యలో రామ మందిరం కడతామని చెప్పారు. మందిర నిర్మాణానికి హిందువులకు ముస్లింలు సహకరించాలని కోరారు. రామమందిరం...