తెలంగాణలో జరిగిన ఘోర ప్రమాదంలో అయిదుగురు బీహార్ కార్మికులు దుర్మరణం
తెలంగాణ రాష్ట్రం పాలమూరు జిల్లాలో ఈ రోజు తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్లో జరిగిన ప్రమాదం కారణంగా అయిదుగురు బీహార్ కు చెందిన కార్మికులు మృతి చెందారు. కృష్ణానదిపై...