తెలుగు రాష్ట్రాల రాజ్ భవన్ లలో నేటి ‘ఎట్ హోమ్’ కార్యక్రమాలపై సర్వత్రా ఆసక్తి.. ఎందుకంటే..?
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ్ భవన్ లలో నేటి సాయంత్రం ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో భాగంగా తేనీటి విందు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గానూ తెలంగాణ సీఎం తమిళి సై...