ఏపి నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఏపి నూతన గవర్నర్ గా రిటైర్డ్ సూప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులైన సంగతి తెలిసిందే. ఇక్కడ గవర్నర్ గా ఇప్పటి వరకూ బాధ్యతలు నిర్వహించిన బిశ్వభూషణ్ హరిచందన్ చత్తీస్గడ్ గవర్నర్...