టీడీపీ ఆశలపై నీళ్లు చల్లిన ఏపీ బీజేపీ కో ఇన్ చార్జి సునీల్ ధియోదర్.. మ్యాటర్ ఏమిటంటే..?
టీడీపీ ఆశలపై బీజేపీ ఏపి కో ఇన్ చార్జి సునీల్ థియోధర్ నీళ్లు చల్లారు. కేంద్ర బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో టీడీపీ కలవబోతున్నదంటూ టీడీపీ అనుకూల మీడియాలో ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనికి...