పూర్వశ్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మంత్రి. ఆ తరువాత ఏపిలో మరో జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వంపై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తూ. ముఖ్యమంత్రి...
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార వై సీ పీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు యుద్ధం ఒక పక్క జరుగుతుండగా, రాష్ట్రంలో బీ జే పీ స్టాండ్ ఏమిటి?...
రాష్ట్ర బిజెపి పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. చర్చనీయాంశం అవుతున్నది. దీనికి కారణం లేకపోలేదు. అదేంటో తెలుసుకుందాం. ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రికలో...
ఏపి బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఒక కొలిక్కి రావడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ ను తప్పించి ఆ బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగించాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. కానీ వారికి సరైన నాయకుడు అంతుపట్టడం...
అమరావతి: రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే ఆయన మౌన...
గుంటూరు: మూడు రాజధానుల ప్రతిపాదనపై సీఎం జగన్ తన వైఖరి మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం రాజధాని ప్రాంత రైతులు గుంటూరులో కన్నాను కలిశారు. ఈ సందర్భంగా...
అమరావతి: మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం...
అమరావతి: రాష్ట్రంలో వైసిపి పిచ్చి పరాకాష్టకు చేరిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. బడిని, గుడినీ వదలని వైసిపి వాళ్లు అవకాశం ఉంటే ఇసుకకి, ఇంధ్రధనస్సుకి కూడా రంగులు వేసేలా ఉన్నారని...
అమరావతి: జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తెలుగు మీడియం,ఇంగ్లీషు మీడియంకు...