Rushikonda: విశాఖలోని రిషికొండ తవ్వకాల అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉంది. రిషికొండపై గతంలో ఉన్న రిసార్ట్స్ ను వైసీపీ సర్కార్ వచ్చిన తరువాత తొలగించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నూతన నిర్మాణాల...
BJP MP GVL: ఏపి సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద...
Badwel By Poll: కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ నిన్న ముగిసింది. 68.12 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అయితే పోలింగ్ తీరుపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయి ఆరోపణలు...
BJP MP GVL: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు గానీ ఇతరత్రా నిధులను గానీ వారి ప్రాధాన్యత అవసరాలకు మళ్లించి ఖర్చు చేయడం సహజంగా వస్తున్న...
సినిమాల్లో పవన్ కల్యాణ్ స్టైల్, ఫైట్స్, డైలాగ్స్ కి చప్పట్లు కొట్టారు ఫ్యాన్స్, ప్రేక్షకులు. రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ పెట్టినప్పుడూ చప్పట్లు కొట్టారు. కానీ.. పార్టీ పెట్టిన ఈ ఆరేళ్ల కాలంలో ఆ...
రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, వాటికి అనుగుణంగా నేతలు పని చేయడం ఒక ఎత్తు. సిద్ధాంతాలు, ఆదర్శలతో పని లేదు, అధికారమే పరమావధి అనేది మరొక ఎత్తు. అయితే ప్రస్తుత రాజకీయ వ్యవహారాల్లో సిద్ధాంతాలు,...
రాష్ట్ర బిజెపి పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. చర్చనీయాంశం అవుతున్నది. దీనికి కారణం లేకపోలేదు. అదేంటో తెలుసుకుందాం. ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రికలో...
తెలుగుదేశం పార్టీని బలహీనం చేయాలి. ఆ స్థానాన్ని జనసేన, బీజేపీ కలిసి ఆక్రమించాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీతో తాడో పేడో తేల్చుకోవాలి. ఇదే బీజేపీ ప్రస్తుత వ్యూహం. అందుకే అధికార పక్షాన్ని వదిలేసి సంబంధం...
కాకినాడ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు వైసిపికి మద్దతుగా మాట్లాడటం దారుణమని టిడిపి నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ జివిఎల్ ఆ పార్టీ దగ్గర...
అమరావతి : రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని బిజెపి ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మరో సారి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యంగ బద్ధంగానే వ్యవహరిస్తుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు అన్నారు. శాసనమండలి రద్దు సిఎం జగన్ అనుకున్నంత సులువు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళుతున్నారు. బిజెపితో కలిసి నడవాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ పార్టీ పెద్దలతో సమావేశం కావడానికి పవన్ మరో సారి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న బిజెపి నేతలు ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని వెల్లడిస్తున్నారు. పార్టీ పరంగా వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము...