2024 లోక్ సభ ఎన్నికల్లో మరింత భారీ మెజార్టీతో బీజేపీ గెలుస్తుందని పేర్కొన్న అమిత్ షా.. జెపి నడ్డా పదవీ కాలం ఏడాదిన్నర పెంపు
2024 లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ మరింత భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశ్వసాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎన్ డీ ఎం సీ...