ఇటీవల కన్నుమూసిన ప్రముఖ తెలుగు రచయిత ఆదివిష్ణు, నా చిన్నప్పుడు “జ్యోతి” మాసపత్రికలో ఒక నవల రాశారు. దాని శీర్షిక “రాక్షసీ, నీ పేరు రాజకీయమా? వర్ధిల్లు!”. ప్రస్తుతం మనదేశంలో పాలకులూ, వారి శ్యాలకుల...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆదివారం రాత్రి విద్యార్థులు, అధ్యాపకులపై దుండగులు జరిపిన దాడిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మోదీ అండతో మూకలు...