బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని మోడీ భావోద్వేగానికి గురై..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. టర్కీ, సిరియాలలో సోమవారం సంభవించిన భకంపాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం...