NewsOrbit

Tag : bjp politics news

టాప్ స్టోరీస్

జనసేనకు జెడి బైబై

sharma somaraju
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి  సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ ఊహించని షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు పంపారు....
వ్యాఖ్య

క్షమించు కల్యాణ్..!

Siva Prasad
అందరిలాంటోడివే  నువ్వూ అనుకుంటే సరిపోయేదే. అనుకోలేదు. ఎవరనుకోలేదు? ఇదీ ప్రశ్న. కమ్యూనిస్టులు అనుకోలేదా? ఏమో, అనుకోలేదేమో! యువకులు చాలా మంది అనుకోలేదా? ఏమో, అనుకోలేదేమో! అభ్యుదయవాదులు..ప్రజాస్వామ్య వాదులు అనుకోలేదా? ఏమో అనుకోలేదేమో! నీ గుండెల...
టాప్ స్టోరీస్

ఇందూరుకు పసుపు బోర్డు లేనట్లే!

Mahesh
నిజామాబాద్: లోక్‌సభ ఎన్నికలకు ముందు తనను గెలిపిస్తే నెల రోజుల్లోనే పసుపు బోర్డును తీసుకొస్తానని చెప్పిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడు మాట మార్చారు. పసుపు బోర్డు సాధ్యం కాదని.. రైతులకు లాభాలు వచ్చేలా...
టాప్ స్టోరీస్

‘హిందూమతం గురించి మాట్లాడితే ఖబడ్దార్’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హిందువులను ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. పవన్ వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూమతాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది...
టాప్ స్టోరీస్

‘గవర్నరా.. అమిత్ షా తరపు కిరాయి మనిషా’!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్రలో తెల్లారేసరికి  సీను మారిపోయి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో దిగ్భ్రాంతికి గురయిన కాంగ్రెస్ పార్టీ తర్వాత తేరుకుని బిజెపిపై ఎదురుదాడికి దిగింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్...
టాప్ స్టోరీస్

బీజేపీ నేతల మాటల్లో నిజమెంత?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఇప్పటికిప్పుడు...
న్యూస్

‘ఏపిలో యధేచ్చగా మతమార్పిళ్లు’

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో యధేచ్చగా మత మార్పిళ్లు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మత మార్పిడులను ప్రోత్సహించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దేవాలయాలను కూల్చివేసి, విగ్రహాలను తొలగిస్తున్నారని కన్నా విమర్శించారు. గత...
రాజ‌కీయాలు

ఇదేమి రంగుల పిచ్చి!?

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో వైసిపి పిచ్చి పరాకాష్టకు చేరిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. బడిని, గుడినీ వదలని వైసిపి వాళ్లు అవకాశం ఉంటే ఇసుకకి, ఇంధ్రధనస్సుకి కూడా రంగులు వేసేలా ఉన్నారని...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ, శివసేన, ఎన్సీపీలు విఫలమవడంతో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి...
టాప్ స్టోరీస్

శివసేన పనైపోయింది, ఇక ఎన్‌సిపి వంతు!

Siva Prasad
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్రలో రాజకీయం చాలా మలుపులు తిరుగుతోంది. మద్దతు కూడగట్టుకునే విషయంలో శివసేనకు మరింత సమయం ఇచ్చేందుకు నిరాకరించిన గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ, శాసనసభలో మూడవ పెద్ద పార్టీ అయిన ఎన్‌సిపిని ప్రభుత్వం...
న్యూస్

ఆంగ్ల మాధ్యమంపై కన్నా సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
అమరావతి: జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తెలుగు మీడియం,ఇంగ్లీషు మీడియంకు...
న్యూస్

‘కెసిఆర్ జైలుకు వెళ్లడం ఖాయం’

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను బిజెపి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని అన్నారు. త్వరలో కెసిఆర్ జైలుకు వెళ్లడం...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్న బీజేపీ!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి తెలిపింది. తమ పార్టీకి సరిపడా బలం లేని కారణంగా ఈ...
టాప్ స్టోరీస్

‘ఇక బీజేపీ నెక్ట్స్ టార్గెట్ పీవోకేనే’

Mahesh
హైదరాబాద్:అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వాగతించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని, అయోధ్యలో రామ మందిరం కడతామని చెప్పారు. మందిర నిర్మాణానికి హిందువులకు ముస్లింలు సహకరించాలని కోరారు. రామమందిరం...
న్యూస్

టివి చర్చా కార్యక్రమాలకు నేతలు దూరం

sharma somaraju
న్యూఢిల్లీ: వివాదాస్పద రామ జన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో మీడియా చర్చా కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆ పార్టీ...
టాప్ స్టోరీస్

బీజేపీ ఉచ్చులో రజనీ పడడట!

Mahesh
చెన్నై: బీజేపీపై సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కొందరు బీజేపీ రంగు వేయాలని ప్రయత్నిస్తున్నారని, వారి ఉచ్చులో తాను పడనని చెప్పారు. తన గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ...
న్యూస్

టాక్సిసిటీ వల్లనే ఆవుల మృతి:తేల్చిన సిట్

sharma somaraju
విజయవాడ: రాష్ట్రంలో తీవ్ర సంచలనం కల్గించిన ఆవుల మృతి ఘటనలో సిట్ అధికారులు దర్యాప్తు పూర్తి చేశారు. నగర శివారు కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో ఆగస్టు పదవ తేదీ అర్థరాత్రి ఒక్కటొక్కటిగా 86 ఆవులు...
టాప్ స్టోరీస్

సిఎస్ బదిలీ అందుకేనా?

sharma somaraju
అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యంపై జరిగిన బదిలీ వేటు లో నూతన కోణం ఉన్నట్లుగా  బిజెపి నేతగా మారిన రిటైర్డ్  ఐఏఎస్  ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. హిందూ దేవాలయాలలో అన్య...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బీజేపీ-శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ లభించినా పీటముడి వీడలేదు. 50-50...
రాజ‌కీయాలు

బీజేపీలోకి మోత్కుపల్లి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. మోత్కుపల్లి ఇంటికెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ రెండు గంటలపాటు చర్చలు జరిపి ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్టు...
న్యూస్

‘చెరోమెట్టుదిగాలి’

sharma somaraju
హైదరాబాద్: టిఎస్ ఆర్‌టిసి విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్, కార్మిక జెఏసి నేతలు ప్రతిష్టలకు పోకుండా చేరో మెట్టు దిగి సమస్య పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషణ్ రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన...
టాప్ స్టోరీస్

‘కర్నాటక అసమ్మతి నడిపిందే అమిత్ షా!’

Mahesh
బెంగళూరు: కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో అసమ్మతి నడిపించింది బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షానేని, రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలను(కాంగ్రెెస్, జేడీఎస్) రెండు నెలల పాటు ముంబైలో తలదాచుకునేలా చేసింది కూడా ఆయనేనని...
టాప్ స్టోరీస్

‘మహా’ జగడం.. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై చిక్కుముడి మరింత జఠిలంగా మారుతున్నది. సీఎం పీఠంపై బీజేపీ, శివసేన మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత...
రాజ‌కీయాలు

బిజెపి పోరుబాట

sharma somaraju
అమరావతి:  రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ  బిజెపి పోరుబాటకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వంపై విమర్శల స్వరం పెంచారు.  ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి లేఖల ద్వారా...
టాప్ స్టోరీస్

‘మరో పుల్వామా దాడి జరిగితేనే బీజేపీ గెలుపు’! 

Mahesh
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎస్పీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే మరో పుల్వామా లాంటి ఘటనలు జరగాలని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వంపై మహారాష్ట్ర...