ముంబాయి: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు పంచాయతీ వ్యవహారం బిజెపి, శివసేన మధ్య ఇంకా తేలలేదు. ఫలితాలు వెలువడి అయిదు రోజులు గడుస్తున్నా ఇంకా అధికార పీఠం ఎక్కడంపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో...
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా బీజేపీ-శివసేన కూటమి పయనిస్తోంది. అయితే మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిరోహించేది ఎవరు అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న...