మునుగోడు బైపోల్ ప్రచారం చివరి రోజు ఉద్రిక్తత .. ఈటల కాన్వాయ్ పై రాళ్లదాడి
మునుగోడు ఉప ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. ఎన్నికల ప్రచారం చివరి రోజు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలిమెల గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ...