పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)గా మారిన ముంబై.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు..
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ముంబై పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)గా మారిందని ఆరోపించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. బ్రిహాన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు బుధవారం...