టిటిడిలో తెలంగాణకు పెద్ద పీట!
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులను ప్రభుత్వం ప్రకటించింది. అధికారంలోకి రాగానే మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని టిటిడి పాలకమండలి ఛైర్మన్గా నియమించిన ముఖ్యమంత్రి...