Nandyala: నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ప్రమాదం జరిగింది. 12 మందితో వెళుతున్న పర్యాటక శాఖ బోటు బొల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతు అయ్యారు పది మందిని...
Sileru river: విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సీలేరు నదిలో రెండు నాటు పడవలు ప్రమాదానికి గురైయ్యాయి. పడవలు మునగడంతో ఎనిమిది మంది గల్లంతు కాగా వారిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రమాదం నుండి బయటపడి...
అమరావతి: బోటు ప్రమాదం వెనుక ఉన్న నిజాలు బయట పెట్టినందుకు దళిత నాయకుడు, మాజీ ఎంపి హర్షకుమార్ను కేసుల పేరుతో వేధిస్తారా అని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుగా...
ఢిల్లీ: గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ ఎంపి హర్షకుమార్ గోదావరి బోటు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బోటుతో పాటు మిగిలిన మృతదేహాలు వెలికితీసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు...
రాజమండ్రి: కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటు వెలికితీత పనులు ప్రారంభమయ్యయి. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ యజమాని ధర్మాడి సత్యం ఆధ్వర్యంలో బోటు వెలికితీసేందుకు 25మంది మత్స్యకారులు ప్రయత్నాలు...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గోదావరి నదిలో బోటు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుండి హెలికాఫ్టర్లో సిఎం సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు....
దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 50 మంది ప్రయాణీకులు, 11 మంది సిబ్బంది ఉన్నట్లు...