NewsOrbit

Tag : boat accident

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Nandyala: బొల్తా కొట్టిన పర్యాటక శాఖ బోటు .. ఇద్దరు మృతి

sharma somaraju
Nandyala:  నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ప్రమాదం జరిగింది. 12 మందితో వెళుతున్న పర్యాటక శాఖ బోటు బొల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతు అయ్యారు పది మందిని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Sileru river: బ్రేకింగ్.. సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా ..ఏడుగురు గల్లంతు

sharma somaraju
Sileru river: విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సీలేరు నదిలో రెండు నాటు పడవలు ప్రమాదానికి గురైయ్యాయి. పడవలు మునగడంతో ఎనిమిది మంది గల్లంతు కాగా వారిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రమాదం నుండి బయటపడి...
న్యూస్

‘నిజాలు బయటపెడితే కేసులంటూ వేధిస్తారా?’

sharma somaraju
అమరావతి: బోటు ప్రమాదం వెనుక ఉన్న నిజాలు బయట పెట్టినందుకు దళిత నాయకుడు, మాజీ ఎంపి హర్షకుమార్‌ను కేసుల పేరుతో వేధిస్తారా అని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుగా...
న్యూస్

బోటు ప్రమాదంపై సుప్రీంలో పిటిషన్

sharma somaraju
ఢిల్లీ: గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ ఎంపి హర్షకుమార్ గోదావరి బోటు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బోటుతో పాటు మిగిలిన మృతదేహాలు వెలికితీసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు...
న్యూస్

బోటు వెలికితీత పనులు ప్రారంభం

sharma somaraju
రాజమండ్రి: కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటు వెలికితీత పనులు ప్రారంభమయ్యయి. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ యజమాని ధర్మాడి సత్యం ఆధ్వర్యంలో బోటు వెలికితీసేందుకు 25మంది మత్స్యకారులు ప్రయత్నాలు...
టాప్ స్టోరీస్

బోటు ప్రమాద స్థలిలో సిఎం ఏరియల్ సర్వే

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గోదావరి నదిలో బోటు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుండి హెలికాఫ్టర్‌లో సిఎం సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు....
టాప్ స్టోరీస్

గోదావరి నదిలో బోటు ప్రమాదం : పలువురు ప్రయాణీకులు గల్లంతు

sharma somaraju
  దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగిపోయింది.  ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 50 మంది ప్రయాణీకులు, 11 మంది సిబ్బంది ఉన్నట్లు...