ప్రమాదంపై జగన్ సీరియస్: అన్ని బోటు సర్వీస్లు సస్పెండ్
అమరావతి: గోదావరి నదిలో బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్రంగా స్పందించారు. తక్షణం ప్రమాదానికి సంబంధించి నివేదికను అందజేయాలని ఆదేశించారు. లాంచీ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తూ అన్ని బోటు సర్వీస్లను సస్పెండ్ చేయాలని...