బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 1449 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈ రోజు సెప్టెంబర్ 5 న ప్రసారం కానున్న ఎపిసోడ్...
Power Bill : కొద్ది వారాల ముందు దేశం మొత్తం నమోదు అవుతున్న కరెంట్ బిల్లుల అవకతవకల గురించి విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలోనే ఎంతోమందికి వాడిన దానికన్నా రెండు రెట్లు,...
విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై మహారాష్ట్ర ప్రభుత్వం, జాతీయ దర్యవాప్తు సంస్థ నిర్లక్ష్యం వహిస్తున్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధంతోపాటు అమానవీయమని వారు మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. వరవరరావు ఆరోగ్యంపై...
తమ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తున్నా వారు మాత్రం మినహాయింపులకే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ విషయమై తీసుకుంటున్న నిర్ణయాలు తరచూ వివాదాస్పదం అవుతున్నాయి....