Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి
Chandrababu: సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాను ఇరికించే కుట్ర చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ...