NewsOrbit

Tag : bonda umamaheswara rao

ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: బెజవాడ నేతలపై బాబు ఫోకస్..! ఎన్నికల తర్వాత ఫిక్స్ అయినట్టేనా..?

Muraliak
Chandrababu: చంద్రబాబు Chandrababu ఏపీలో మున్సిపల్ ఎన్నికల హోరు నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లోనే నువ్వా-నేనా అని తలపడ్డ వైసీపీ, టీడీపీలు మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే.. ఈ రెండు పార్టీల్లో టీడీపీకి ఇంటి...
న్యూస్ రాజ‌కీయాలు

దమ్ముంటే అంటూ వైసీపీ కి ఛాలెంజ్ విసిరిన బోండా ఉమ..!!

sekhar
స్థానిక ఎన్నికల విషయంలో అధికార పార్టీ వైసీపీ కి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ టిడిపి కి మధ్య మాటల యుద్ధాలు తారాస్థాయిలో జరుగుతున్నాయి. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలు ఫిబ్రవరిలో...
న్యూస్

‘రేషన్ కార్డులు, పెన్షన్లు పునరుద్ధరించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రద్దుల ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్ లు, రేషన్ కార్డులు పునరుద్ధరించాలని డిమాండ్...
రాజ‌కీయాలు

టిడిపి నేత బొండా ఉమాపై కేసు

sharma somaraju
(న్యూస్ అర్బిట్ డెస్క్) విజయవాడ: టిడిపి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపై కేసు నమోదు అయ్యింది. సోమవారం గృహ నిర్బంధం సందర్భంగా పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించారన్న అభియోగంతో  ఐపిసి 353 సెక్షన్...
రాజ‌కీయాలు

‘నా భార్య పేరన 5ఎకరాలు చూపిస్తే..’!

sharma somaraju
అమరావతి: మంగళగిరి రూరల్ మండలం నీరుకొండ గ్రామంలో తన భార్య పేరు మీద అయిదు ఎకరాలు ఉన్నట్లు ఎవరైనా రుజువు చేస్తే ఆ అయిదు ఎకరాలను వారికి రాసి ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యే పదవికి...
రాజ‌కీయాలు

‘జగన్ మదిలోనిదే కమిటీ రిపోర్టు’

sharma somaraju
విజయవాడ సిఎం జగన్ చెప్పినట్లుగానే జిఎన్ రావు కమిటీ రిపోర్టు ఇచ్చిందనీ, ఈ కమిటీనే ఒక బోగస్ అని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా విమర్శించారు. ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేందుకే...
టాప్ స్టోరీస్

వివాదం సమసినట్లేనా?

sharma somaraju
అమరావతి: అంతర్గత విభేధాలతో కొద్ది కాలంగా టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కాపు నేతల వివాదం సమసినట్లుగానే కనబడుతోంది. వీరు నిన్న పార్టీ అధినేత చంద్రబాబును కలిసి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చర్చల...
రాజ‌కీయాలు

చంద్రబాబుతో టిడిపి కాపు నేతల భేటి

sharma somaraju
అమరావతి:టిడిపి అధినేత చంద్రబాబుతో నేడు కాపు నేతలు భేటీ అయ్యారు. తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువెెెెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి బొండా ఉమా, తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ తదితరులు హాజరైనట్టు సమాచారం. ఇప్పటికే...
టాప్ స్టోరీస్

ఆ వర్గం ఎందుకు దూరంగా ఉంది?  

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నివాసంలో బుధవారం జరిగిన ముఖ్యనేతల అత్యవసర సమావేశానికి పలువురు కాపు సామాజిక వర్గ నేతలు గైరు హజరయ్యారు. తోట త్రిమూర్తులతో పాటు  జ్యోతుల నెహ్రూ, బూర్లగడ్డ వేదవ్యాస్, పంచకర్ల...
టాప్ స్టోరీస్

సంక్షోభం దిశగా టిడిపి?

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా ఇక్కడి పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు నిన్న యూరప్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 26వ తేదీన తిరిగి వచ్చే...
టాప్ స్టోరీస్ న్యూస్

ప్రశ్నిస్తే దేశద్రోహి అంటారా? : ఎంపీ గల్లా

sarath
‘ప్రశ్నిస్తే దేశ ద్రోహి అంటారా’ అని టిడిపి ఎంపి గల్లా జవదేవ్ ప్రశ్నించారు. పుల్వామా ఘటనపై ఆయన బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. శనివారం ఆయన టిడిపి ఎమ్ ఎల్ సి...