Janasena: పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన రాజోలు వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు
Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు వైసీపీ నేతలు పార్టీలో చేరారు. రాజోలు నియోజకవర్గ వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావుతో సహా పలువురు నేతలు ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయం జనసేన...