బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. పుజారా 68 పరుగులతోనూ, కెప్టెన్ కోహ్లీ 47 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. అంతకు...
ఆస్ట్రేలియా- భారత్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఈ రోజిక్కడ ప్రారంభమైన మూడో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి రోజు లంచ్ సమయానికి వికెట్ నష్టానికి...