పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వస్తున్న బస్సు కారును డీకొట్టింది. ఆ తర్వాత రెండు వాహనాలు లోయలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 30 మంది మృత్యువాత పడగా, అనేక మంది...
Breaking: చిత్తూరు జిల్లా మెరానపల్లె అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో కార్మికులు ఆందోళనతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. విద్యుత్...
Breaking: సంగారెడ్డి జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులు మృతి చెందారు. జిన్నారం మండలం గడ్డపోతారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని మైలాన్ రసాయన పరిశ్రమలో ఈ...
Breaking: హైదరాబాద్ గోషామహాల్ చక్నవాడిలో పెద్ద నాలా ఒక్కసారిగా కుంగిపోవడం తీవ్ర కలకలాన్ని రేపింది. దాదాపు 45 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ నాలా శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో అక్కడ ఉన్న...
Breaking: కృష్ణానదిలో ఈతకు దిగి అయిదుగురు విద్యార్ధులు గల్లంతు అయ్యారు. ఈ ఘటన విజయవాడ యనమదలకుదురు సమీపంలో శుక్రవారం జరిగింది. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఏడుగురు విద్యార్ధులు యనమదలకుదురు సమీపంలో కృష్ణానదిలో ఈతకు వెళ్లారు....
Breaking: మలేషియా రాజధాని కౌలాలంపూర్ శివారులోని క్యాంప్ సైట్ లో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మృతి చెందగా, 51 మంది గల్లంతు అయినట్లు స్థానిక మీడియా తెలిపింది. కొండ చరియలు విరిగిపడిన సమయంలో మొత్తం 79...
Breaking: శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లాల్సిన దీక్షా స్వాములు విశాఖ రైల్వే స్టేషన్ లో ఆందోళనకు దిగారు. రైల్వే ట్రాక్ పై భైటాయించి నిరసన వ్యక్తం చేశారు. కొల్లం ఎక్స్ ప్రెస్ లో మూడు...
Breaking: ఏపి రాష్ట్ర వ్యాప్తంగా బంగారు నగల దుకాణాలపై జాయింట్ కంట్రోలర్ ఆధ్వర్యంలో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజయవాడ, విశాఖ, తణుకు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో మొత్తం 60 బంగారు దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు....
Breaking: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన పలువురు కారులో భద్రాచలం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా చింతూరు మండలం...
Breaking: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను జాతీయ పార్టీ భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) గా మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఇక...
Breaking: కుప్పం మీదుగా చెన్నై వెళుతున్న రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. కుప్పం మండల పరిధిలోని బంగారునాతం రైల్వేగేట్ వద్ద రైలు బోగీలో నుండి పొగలు రావడంతో లోకోపైలట్ అప్రమత్తమైయ్యాడు. వెంటనే రైలును నిలుపుదల చేశాడు....
Breaking: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. కేంద్ర ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యుల్ ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి తో గుజరాత్ అసెంబ్లీ అయిదేళ్ల...
Breaking: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో (మొయినాబాద్ ఫామ్ హౌస్) సైబరాబాద్ పోలీసులుకు హైకోర్టులో ఊరట లభించింది. తొలుత ఏసీబీ కోర్ట్ తీర్పు ను హైకోర్టు సమర్థించింది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు...
సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్ పేరును ప్రతిపాదిస్తూ ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
Breaking: ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 25 మంది గాయపడ్డారు. ప్రైవేటు బస్సు, ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ధౌరేహ్రా...
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ప్రతాప్ పోతెన్ చనిపోయాడు. చెన్నైలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. ఇంట్లో విగతజీవిగా ఆయన కనిపించడం అందరిలో విషాదాన్ని నింపింది. ఆయన మరణానికి గల...
ఎట్టకేలకు ప్రజాగ్రహానికి తలొగ్గి శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజీనామా చేశారు. రాజీనామా చేయకుండా దేశం విడిచి పారిపోయిన గొటబాయ తొలుత మాల్దీవులు, అక్కడి నుండి నేడు గట్టి భద్రత మద్య సింగపూర్ కు...
Breaking: హైదరాబాద్ శివారు పటాన్చెరులో కోడి పందాలు నిర్వహిస్తున్న శిబిరంపై హైదరాబాద్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. పెదకంజర్ల గ్రామ సమీపంలోని ఓ తోటలో పెద్ద ఎత్తున బెట్టింగ్ పెట్టి కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న కఛ్చితమైన...
Breaking: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు అయ్యింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో రఘురామతో పాటు ఆయన తనయుడు, భద్రతా సిబ్బందిపై కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో...
Breaking: వింబుల్డన్ 2022 (Wimbledon 2022) లో భారత టెన్నీస్ స్టార్ (Tennis Star) సానియా మీర్జా (Saniya Mirza) సంచలన విజయం నమోదు చేసింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంగా క్రోయోషియాకు చెందిన పార్టనర్ మేట్ పావిచ్...
Breaking: బీహార్ రాష్ట్రంలో భైల్వా రైల్వే స్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. రాక్సాల్ నుండి నర్కటియాగంజ్ వెళుతున్న రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. రైలు ఇంజన్ నుండి మంటలు చెలరేగడంతో వెంటనే నిలుపుల చేసి...
Breaking: మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుండి బహిష్కరణకు గురైన నుపుర్ శర్మ పై పశ్చిమ బెంగాల్ కోల్ కతా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నుపూర్ శర్మ పై...
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో ఊరట లభించింది. రఘురామ దాఖలు చేసిన లంచ్ మోహన్ పిటిషన్ పై ఏపి...
Breaking: మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే సర్కార్ బలపరీక్ష అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గవర్నర్ ఆదేశాల మేరకు రేపు బలపరీక్ష నిర్వహణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....
Breaking: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్ సర్కార్ మరో సారి షాక్ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావుపై మరో సారి సస్పెన్షన్ వేటు వేసింది ఏపి సర్కార్. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై...
Breaking: మహారాష్ట్రలో ఓ పక్క రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఏక్ నాథ్ శిందే తిరుగుబాటుతో ఉద్దవ్ ఠాక్రే సర్కార్ మైనార్టీలో పడింది. శిందే నేతృత్వంలో 50 మందికిపైగా ఎమ్మెల్యేలు గువాహటిలోని ఓ స్టార్ హోటల్...
Breaking: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ పై విజయం సాధించారు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన పార్టీలు...
Breaking: ఏపి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలలో ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తామని ఇంతకు ముందే సీఎం వైఎస్ జగన్...
Breaking: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురైయ్యారు. పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ఆందోళన చెందాల్సిన పని లేదని కుటుంబ...
Breaking: తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లు నిలిచిపోనున్నాయి. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో బుధవారం నుండి టాలివుడ్ లో సినిమా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి సంబంధించిన...
Breaking: అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆర్మీ అభ్యర్ధులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లు, ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు...
Breaking: అనంతపురం జిల్లా టీడీపీ నేతలు జేసి బ్రదర్స్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఈడీ అధికారులు శుక్రవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలోని మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఫోర్జరీ...
Breaking: ఏపి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలలో ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తామని ఇంతకు ముందే సీఎం వైఎస్ జగన్ హామీ...
Breaking: బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రిలో చేరారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లో ఉన్న దీపిక మంగళవారం మధ్యాహ్నం స్వల్ప...
Breaking: తెలంగాణలో నిరుద్యోగులకు కేసిఆర్ సర్కార్ మరో గుడ్ న్యూస్ అందజేసింది. ఇప్పటికే 35,220 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్..మరో 1,433 ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మున్సిపల్,...
Breaking: కర్ణాటకల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. గోవా నుండి హైదరాబాద్ వస్తున్న టూరిస్ట్ బస్సు కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ప్రమాదానికి గురైంది. హైదరాబాద్...
Breaking: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తొంది. కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకూ కొత్తగా 3,712 మంది కరోనా బారినపడ్డారు. ఒక్క రోజే అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, కేరళ నుండి...
Breaking: ప్రముఖ సినీనటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఒంగోలులో జరిగిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఆనందంలో ఉన్న టీడీపీకి...
Breaking: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీ ని మినీ వ్యాన్ ఢీ కొట్టడంతో ఏడుగురు మృతి చెందగా మరో పది మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. రెంటచింతల...
Breaking: ప్రముఖ పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా (28) హత్యకు గురైయ్యారు. ఆదివారం మాన్సా జిల్లాలోని జవహర్ కీ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో ఆయనను కాల్చి చంపారు. ఈ...
Breaking: హైదరాబాద్ నానక్ రాంగూడలోని బావర్చి హటల్ లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోటల్ రెండవ అంతస్తులో మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటలు రెండవ అంతస్తు నుండి మూడవ అంతస్తుకు వ్యాపించాయి. అగ్నిప్రమాదం...
Breaking: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె పరిధిలోని పుంగనూరు రోడ్డులో మొరవపల్లె వద్ద కారు కల్వర్టును ఢీకొట్టి చెరువులో పడింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు....
Breaking: వైసీపీ ఎమ్మెల్యే అనంత ఉదయ్ భాస్కర్ బాబు (ఆనంత బాబు) పై పార్టీ వేటు వేసింది. తన డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు ముద్దాయిగా ఉండటంతో పార్టీ అధినేత,...
Breaking: గ్యాస్ సిలెండర్ ధరలను రూ.200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కొందరికి మాత్రమే అని షరతు విధించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులు 9 కోట్ల మందికి...
Breaking: దేశంలో గత కొద్ది నెలలుగా పెట్రో ధరలు పైపైకి దూసుకువెళుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ లీటర్ ధర రూ.120, డీజిల్ లీటర్ రూ.105 లకు పైగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల...
Breaking: దాదాపు 30ఏళ్ల క్రితం నాటి కేసులో పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూకు సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 1988 డిసెంబర్ 27న పాటియాలాలోని...
Breaking: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వరుస పరాజయాలతో కూనారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపడుతున్న తరుణంలోనే ఆ పార్టీకి...
Breaking: గ్రీన్ కార్డుల జారీపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆరు నెలల్లో గ్రీన్ కార్డు ధరఖాస్తులను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో అమెరికన్ గ్రీన్ కార్డు...