అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోను కొందరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తన చేతిపై ఏపీ సీఎం టాటూను...
తిరుపతి: ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్బాబు బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న వేళ.. ప్రధాని మోదీ మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను మోహన్ బాబు పొగడ్తలతో ముంచెత్తారు. దేశాన్ని పాలించటానికి...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు భారీ ఊరట లభించింది. ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు...
న్యూఢిల్లీ: రానున్న పక్షం రోజుల్లో సుప్రీం కోర్టు కొన్ని కీలకమైన కేసులలో తీర్పు వెలువరించనున్నది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఈ నెల 17వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదిని కలిసి వచ్చారు. విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు పనులకు నిధులు, రివర్స్ టెండరింగ్...