హైదరాబాద్: భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయన్న వంకతో ఓ భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం 2019 జూన్ 27న కుషాయిగూడకు చెందిన ముస్తఫాతో రుక్సానా బేగం పెళ్లి...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదిని కలిసి వచ్చారు. విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు పనులకు నిధులు, రివర్స్ టెండరింగ్...