పఠాన్కోట్: అమెరికాకు చెందిన ఎనిమిది అపాచీ హెలికాప్టర్లు భారత వాయుసేనలో చేరాయి. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో వాయుసేన చీఫ్ బీఎస్ ధనోవా సమక్షంలో పూజలు నిర్వహించారు. అమెరికాకు చెందిన...
న్యూఢిల్లీ: బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దళం చేసిన దాడులకు కావల్సినన్ని సాక్ష్యాలున్నాయని భారత వైమానిక దళ ప్రధానాధికారి బీఎస ధనోవా అన్నారు. కానీ పాకిస్థాన్ మాత్రం తమకు జరిగిన నష్టాన్ని అంగీకరించడానికి...