మోదీ .2 మొదటి వంద రోజుల్లో మదుపరులు కోల్పోయిందెంతో తెలుసా!?
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటి వంద రోజుల్లో స్టాక్ మార్కెట్లల్లో మదుపరులు కోల్పోయిన డబ్బు ఎంతో తెలుసా. సుమారు 12.5 లక్షల కోట్ల రూపాయలు....