AP CM YS Jagan: బీటెక్ విద్యార్ధిని హత్య ఘటనపై సీఎం జగన్ ఆరా..బాధిత కుటుంబానికి పది లక్షల సాయం
AP CM YS Jagan: గుంటూరులో బిటెక్ యువతి దారుణ హత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరా తీశారు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితుడికి కఠిన శిక్ష...