న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో ఓ అరుదైన రికార్డును సాధించారు. నిర్మల బడ్జెట్ ప్రసంగం అత్యధిక సమయం పాటు కొనసాగింది. ఆమె ఏకంగా 2 గంటల...
న్యూఢిల్లీ: వేతనజీవులు, పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఏడాదికి 5 లక్షల ఆదాయం ఉన్న వారికి ఎటువంటి పన్ను ఉండదని తెలిపారు. శనివారం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. కొత్త...
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశ గతిని మార్చే బడ్జెట్ను మోదీ ప్రభుత్వం ఈసారి ప్రవేశపెట్టొచ్చనే అందరూ భావిస్తున్నారు. సామాన్య ప్రజల దగ్గరి...