కర్నూలు రాయలసీమ గర్జనకు పోటెత్తిన జనం.. నేతల ప్రసంగాలు ఇలా..
కర్నూలు పట్టణం జనసంద్రమైంది. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిర్వహించిన రాయలసీమ గర్జన సభకు పెద్ద ఎత్తున మేధావులు, విద్యావేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్ధులు,...