NewsOrbit

Tag : burnt alive

జాతీయం న్యూస్

మహారాష్ట్ర లో ఘోర ప్రమాదం .. 25 మంది సజీవ దహనం .. ప్రధాని మోడీ దిగ్భాంతి

sharma somaraju
మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది సజీవ దహనం అయ్యారు. మరో ఎనిమిది మంది గాయాలతో బయటపడ్డారు. మహరాష్ట్ర లోని బుల్దానాలోని సమృద్ది మార్గ ఎక్స్ ప్రెస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

బాపట్ల జిల్లాలో దారుణం .. టెన్త్ విద్యార్ధి సజీవ దహనం

sharma somaraju
బాపట్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టెన్త్ విద్యార్ధి అమర్నాథ్ పై స్నేహితులే పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. చెరుకుపల్లి మండలం రాజోలులో ఈ ఘటన జరిగింది. అమర్నాథ్ ఉదయం ట్యూషన్ కు వెళ్లి...
తెలంగాణ‌ న్యూస్

Fire Accident: సిలెండర్ ప్రమాదంలో వృద్దురాలితో పాటు ఆరేళ్ల చిన్నారి సజీవ దహనం

sharma somaraju
Fire Accident: మెదక్ జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన జరిగింది. ప్రమాద వశాత్తు గ్యాస్ సిలెండర్ పేలడంతో ఓ వృద్దురాలితో పాటు ఆరేళ్ల మనుమరాలు సజీవ దహనం అయ్యారు. సిలెండర్ పేలుడు ధాటికి ఇళ్లు ధ్వంసమైంది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Fire Accident: అగ్ని ప్రమాదంలో తండ్రీకొడుకులు సజీవ దహనం ..మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

sharma somaraju
Fire Accident: అగ్ని ప్రమాదంలో తండ్రీకొడుకులు సజీవ దహనం కాగా మరో ఇద్దరు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన ఘటన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆదివారం చోటుచేసుకుంది. నర్సీపట్నం కృష్ణాబజారు సెంటర్ గల అంబికా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

చిత్తూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం .. తండ్రీ కొడుకుతో సహా ముగ్గురు సజీవ దహనం

sharma somaraju
చిత్తూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం వేకువ జామున జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. చిత్తూరులోని రంగాచారి వీధిలోని పేపర్ ప్లేట్ ల తయారీ...
న్యూస్

మధ్యప్రదేశ్ లోని ఓ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం .. 8 మంది సజీవ దహనం

sharma somaraju
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. మరో 9 మంది గాయపడ్డారు. వీరిలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Electric Shock: వారం రోజులు తిరగకముందే అటువంటి ఘటనే..అప్పుడు ఇద్దరు .. ఇప్పుడు 5 గురు సజీవ దహనం

sharma somaraju
Electric Shock: సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అయిదుగురు మహిళా వ్యవసాయ కూలీలు విద్యుత్ షాక్ తో సజీవ దహనం అయ్యారు. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోపై...
న్యూస్ రాజ‌కీయాలు

బందరులో దారణం.. ! వైసీపీ నేత కుమారుడు సజీవ దహనం..!!

Special Bureau
    (మచిలీపట్నం నుండి “న్యూస్ అర్బిట్” ప్రతినిధి) కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో శుక్రవారం దారుణ సంఘటన చోటుచేసుకుంది.  వైసీపీ నాయకుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అచ్చాబా కుమారుడు ఖాదర్ బాషాను సజీవ దహనం...