మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది సజీవ దహనం అయ్యారు. మరో ఎనిమిది మంది గాయాలతో బయటపడ్డారు. మహరాష్ట్ర లోని బుల్దానాలోని సమృద్ది మార్గ ఎక్స్ ప్రెస్...
బాపట్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టెన్త్ విద్యార్ధి అమర్నాథ్ పై స్నేహితులే పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. చెరుకుపల్లి మండలం రాజోలులో ఈ ఘటన జరిగింది. అమర్నాథ్ ఉదయం ట్యూషన్ కు వెళ్లి...
Fire Accident: మెదక్ జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన జరిగింది. ప్రమాద వశాత్తు గ్యాస్ సిలెండర్ పేలడంతో ఓ వృద్దురాలితో పాటు ఆరేళ్ల మనుమరాలు సజీవ దహనం అయ్యారు. సిలెండర్ పేలుడు ధాటికి ఇళ్లు ధ్వంసమైంది....
Fire Accident: అగ్ని ప్రమాదంలో తండ్రీకొడుకులు సజీవ దహనం కాగా మరో ఇద్దరు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన ఘటన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆదివారం చోటుచేసుకుంది. నర్సీపట్నం కృష్ణాబజారు సెంటర్ గల అంబికా...
చిత్తూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం వేకువ జామున జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. చిత్తూరులోని రంగాచారి వీధిలోని పేపర్ ప్లేట్ ల తయారీ...
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. మరో 9 మంది గాయపడ్డారు. వీరిలో...
Electric Shock: సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అయిదుగురు మహిళా వ్యవసాయ కూలీలు విద్యుత్ షాక్ తో సజీవ దహనం అయ్యారు. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోపై...
(మచిలీపట్నం నుండి “న్యూస్ అర్బిట్” ప్రతినిధి) కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో శుక్రవారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. వైసీపీ నాయకుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అచ్చాబా కుమారుడు ఖాదర్ బాషాను సజీవ దహనం...