CM YS Jagan: విజయవాడ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బస్టాండ్ లో సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం...
మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది సజీవ దహనం అయ్యారు. మరో ఎనిమిది మంది గాయాలతో బయటపడ్డారు. మహరాష్ట్ర లోని బుల్దానాలోని సమృద్ది మార్గ ఎక్స్ ప్రెస్...
Madanapalli (Annamayya): అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో 50 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. వివరాల్లోకి వెళితే.....
జాతీయ రహదారిపై సూర్యపేట సమీపంలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. మునగాల వద్ద స్కూటీని ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో...
పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వస్తున్న బస్సు కారును డీకొట్టింది. ఆ తర్వాత రెండు వాహనాలు లోయలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 30 మంది మృత్యువాత పడగా, అనేక మంది...
ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారు అందరూ నిజంగా అదృష్టవంతులే. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టినా అదృష్ట వశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ఆర్టీసీ బస్సు పల్టీ...
విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ అనేది ఫేమస్ హోటల్ అనేది అందరికీ తెలిసిందే. ఈ హోటల్ కు ఎక్కువగా ప్రముఖులే వస్తుంటారు. అయితే బుధవారం అనుకోని అతిధి బలవంతంగా వచ్చే ప్రయత్నం చేయడంతో హోటల్ సిబ్బంది...
శ్రీశైలం ఘాట్ రోడ్డు తెలంగాణ ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. శ్రీశైలం నుండి మహబూబ్ నగర్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు...
కేరళలో ఏపి అయ్యప్ప దీక్ష స్వాములు ప్రయాణిస్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఏపిలోని ఏలూరు జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రైవేటు టూరిస్ట్ బస్సులో శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లారు....
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణీకులతో వెళ్తున్న ఓ బస్సు నర్మదా నదిలో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా పలువురు గల్లంతైయ్యారు. మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్...
Bus Accident: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో 34 మంది గాయపడ్డారు. ఆత్మకూరు నుండి నెల్లూరు వైపు వెళుతున్న పల్లె...
CM Jagan: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే స్పందించిన సీఎం జగన్ బస్సు ప్రమాదంలో మరణించిన...
Breaking: తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు యాక్సిడెంట్ కి గురి కావడం జరిగింది. అతి వేగంగా ప్రయాణిస్తూ రోడ్డుపై 2,3 బోల్తాలు పడటంతో బస్సు నుజ్జు, నుజ్జు గా మారింది....
జాతీయ రహాదారిపై కృష్ణాజిల్లా సరిహద్దు జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో 30మందికిపైగా ప్రయాణీకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం చాలా...
అచ్చెన్నాయుడు… ప్రభాకర్ రెడ్డి… నారా లోకేష్.. చివరిగా చంద్రబాబు… ఇవన్నీ జగన్ కి రాజకీయ టార్గెట్లు. ఫిక్స్ చేసుకుంటూ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. అది సరే…! కానీ జగన్ సన్నిహితుల కళ్ళు, చెవులు ఇప్పుడు...
అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వలస కూలీలతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు బోల్తా కొట్టిన ఘటనలో 33 మంది గాయపడ్డారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో మందస మండలం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గంజాం: ఒడిషాలోని గంజాం జిల్లాలో ఆదివారం సాయంత్రం దారుణం చోటుచేసుకున్నది. బస్సుకు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు....
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్లో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య 20కి చేరింది. వేగంగా వస్తున్న బస్సు, ఆటోను ఢీకొట్టి బావిలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 18 మందికి తీవ్రగాయాలు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా బస్సులు నడుపుతున్న అనుభవం లేని డ్రయివర్ల చేతిలో మరో ప్రాణం పోయింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఉద్యోగం చేస్తున్న ఒక మహిళ మంగళవారం...