న్యూఢిల్లీ: ఆంటిగ్వా పౌరసత్వం తీసుకుని అక్కడ తలదాచుకున్న వజ్రాల వ్యాపారి, నీరవ్ మోదీ సన్నిహిత బంధువు మెహుల్ చోక్సీకి ఇండియా జైలు తప్పేట్లు లేదు. 13,500 కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో...
అసలు వజ్రాలంటూ మెహుల్ చోక్సీ అమెరికన్లకు అమ్మినవి నకిలీవట! వాటిని ప్రయోగశాలల్లో తయారుచేసి, శామ్యూల్స్ జ్యూయలర్స్ పేరుతో అంటగట్టారని తేలింది. అమెరికా దివాలా కోర్టు విచారణలో ఈ విషయం వెల్లడైంది. బ్రిటిష్ వర్జీనియా ఐలండ్స్...
ఢిల్లీ,జనవరి 21: దేశం నుండి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ తన భారత పౌరసత్వాన్ని వదులుకున్నాడు. తన ఇండియన్ పాస్పోర్టు(జె-3396732)ను అంటిగ్వాలో అధికారులకు అప్పగించాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకునుండి రుణాలు తీసుకుని...