కాంగ్రెస్ కు బిగ్ షాక్ .. పార్టీకి గుడ్ బై చెప్పిన అత్యంత కీలక నేత
భారత తొలి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి మునిమనుమడు సీఆర్ కేశవన్ కాంగ్రెస్ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించిన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేశారు...