NewsOrbit

Tag : capital

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ పరిపాలనా రాజధాని కాకపోతే ప్రత్యేక రాష్ట్రం కోరతామన్న మంత్రి ధర్మాన

sharma somaraju
ఏపిలో రాజధాని రగడ ఇప్పట్లో ముగిసేలా కనబడటం లేదు. ఓ పక్క అమరావతి రాజధాని అంశంపై సుప్రీం కోర్టు విచారణలో ఉంది. విశాఖ పరిపాలనా రాజధాని చేసి తీరుతామంటూ వైసీపీ నేతలు, మంత్రులు పదేపదే...
న్యూస్

BREAKING : ఏపీ రాజధానిగా విశాఖ.. జగన్ కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మోడీ..?

amrutha
BREAKING: వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. పరిపాలన రాజధాని విశాఖపట్నాన్ని మారుస్తామని సీఎం జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు....
న్యూస్

BREAKING: న్యాయరాజధానిగా కర్నూలు.. అప్పుడే పడిన తొలి అడుగు..!

amrutha
BREAKING: మూడు రాజధానుల ప్రతిపాదనలో కర్నూలు జిల్లాను న్యాయ రాజధానిగా పరిగణించిన విషయం విధితమే. అయితే ప్రస్తుతం జగన్ సర్కార్ కర్నూలు జిల్లాను జుడిషియల్ క్యాపిటల్ గా మార్చే దిశగా చర్యలు తీసుకుంటోంది. తాజాగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan Mohan Reddy : రాజధాని విశాఖ విషయంలో జగన్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్..??

sekhar
Ys Jagan Mohan Reddy : vishakapatnam విశాఖ పట్టణాన్ని పాలన capital రాజధాని గా చేయాలని వైసిపి పార్టీ నేతలు ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో విపక్షాల...
న్యూస్ రాజ‌కీయాలు

వైజాగ్ కంటే అమరావతి ‘తోపు ‘! స్ట్రాంగ్ ప్రూఫ్ తో రుజువయింది !!

Yandamuri
రాజధానిగా అమరావతి తగదని వైసీపీ ప్రభుత్వం వాదిస్తోంది.విశాఖ అన్ని విధాలా రాజధానికి అనువైన దన్నది వైసిపి ప్రభుత్వ భావన!భారీ వర్షాలు కురిస్తే వరద ముంపునకు గురయ్యే ప్రాంతంలో రాజధాని ఎలా ఉంటుందని ఇప్పటిదాకా జగన్...
న్యూస్

బ్లాస్టింగ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్లో సిబిఐ హడావిడి !

Yandamuri
సిబిఐ పనితీరు బాగా తెలిసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో విపక్షాలను కట్టడి చేయడానికి అదే ఆయుధాన్ని ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది.గతంలో సిబిఐ జెడి లక్ష్మీనారాయణ అక్రమాస్తుల కేసులో జగన్ కు సీబీఐ రుచి...
Featured న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో అడుగుపెట్టక ముందే జగన్ కు వైజాగ్ నుండి సూపర్ న్యూస్..!

siddhu
విశాఖపట్నం స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశంలో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి అవార్డు 2020 కు పోటీలో నిలిచింది. విశాఖ నగరం మామూలుగానే స్వచ్ఛతకు మారుపేరు. ఆంధ్రరాష్ట్రంలో అంతటి స్వచ్ఛమైన నగరం చాలా అరుదుగా కనిపిస్తుంది....
న్యూస్

దిశ మారిన ‘పవనం’ -ఏం చేసేను ‘కమలం’?

Yandamuri
రాజధాని తరలింపు విషయంలో ఆ రెండు పార్టీల దారులు వేరయ్యాయి.దీంతో బిజెపి- జనసేన పొత్తు కొనసాగుతుందా లేదా అన్నది డైలమాలో పడింది. రాజధాని అమరావతి విషయంలో బీజేపీ, జనసేనల మధ్య తొలి నుంచి కొంత...
న్యూస్ రాజ‌కీయాలు

యాక్షన్ ప్లాన్ తో దిగిన పవన్ … జగన్ కి చెక్ పెట్టే ప్లాన్

arun kanna
జనసేన పార్టీ ఏపీ రాజధాని విషయమై తన స్టాండ్ ఏమిటో నిర్మొహమాటంగా చెప్పేసింది. అమరావతి లోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలని స్పష్టంగా తెలియజేస్తుంది. 3 రాజధానులు విషయం పై హైకోర్టులో దాఖలైన పిటిషన్ నేపథ్యంలో...
న్యూస్

ఏపీలో జుడిషియల్ యాక్టివిజ౦ ! ఎలాగంటే?

Yandamuri
ఆంధ్ర ప్రదేశ్ పాలనా వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యం అధికమైందని వ్యాఖ్యలు వస్తున్నాయి.ప్రభుత్వానికి దాదాపు ప్రతి విషయంలోనూ హైకోర్టు నుండి వ్యతిరేక తీర్పులు రావటం ఒక విషయమైతే అతి చిన్న విషయాలను కూడా హైకోర్టు పరిగణనలోకి...
న్యూస్ రాజ‌కీయాలు

పాపం విశాఖ..! ఇక వివాదాలు మొదలైనట్టే..!!

Muraliak
అన్ని పక్షాల అనుమతులు లేకుండా.. ఏకాభిప్రాయం లేకుండా రాజధాని నిర్ణయం తీసుకుంటే ఎదురయ్యే ఇబ్బందులు సీఎం జగన్ కు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అమరావతి నుంచి రాజధాని తరలింపు అంశం తెర మీదకు వచ్చిన వెంటనే...
Featured బిగ్ స్టోరీ

సుప్రీంలోనూ చుక్కెదురు..!! ఇళ్ల స్థలాల అంశంలొ హైకోర్టు ఉత్తర్వులకే సమర్ధన..!

DEVELOPING STORY
ఇళ్ల స్థలాల పంపిణీ సుప్రీం కోర్టు తీర్పు ఇళ్ల స్థలాల పంపిణీ పైన సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అమరావతి మాస్లర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ ఆర్ జోన్ -5 పైన...
న్యూస్

విశాఖ రాజధాని ప్రకటన అప్పుడేనా? 

sekhar
3 రాజధానుల నిర్ణయం గవర్నర్ నుండి ఆమోదం రావడంతో విశాఖపట్టణానికి రాజధాని తరలింపు ఎప్పుడు అని ప్రకటన ప్రభుత్వం నుండి వస్తుందని చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క ఏపీ రాజధాని మ్యాటర్ కోర్టుల చుట్టూ...
రాజ‌కీయాలు

17 న ఏపీ భవిష్యత్ తేలనుందా…?

Muraliak
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం ప్రస్తుతం ఎంత హాట్ టాపిక్కో తెలిసిందే. దీనిపి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వం ఆగష్టు 16న విశాఖలో అడుగుపెట్టాలని...
రాజ‌కీయాలు

బీజేపీ మూడో టార్గెట్ ఫిక్స్…! నేడో, రేపో మరో నేత సస్పెన్షన్..!

Muraliak
రాష్ట్ర బీజేపీకీ కొత్త నాయకత్వం వచ్చింది. మూడు గుర్రాలపై చెంగు చెంగున పరిగెడుతోంది. తమకు అడ్డు వచ్చేవారిని, ప్రత్యర్ధులకు సహకరిస్తారని అనుకునేవారిని ఎడాపెడా వేటు వేసేస్తోంది. తమ లక్ష్యం వైపు పరుగులు తీస్తోంది. ఇందులో...
న్యూస్

జగన్ వెనుక మోడీ ఉన్నట్టా.. లేనట్టా..? తేలిపోతుంది..!

Muraliak
ఏపీ రాజధాని అంశం ఇప్పుడు హైకోర్టు పరిధిలో ఉంది. కోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయింది. సుప్రీం నుంచి మూడు రాజధానుల విషయంలో సానుకూల సంకేతాలే వస్తాయని సీఎం జగన్...
రాజ‌కీయాలు

ఈనాడు..? ఎవరిపై పిడుగు..??

Muraliak
రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణకు చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు, అనుకూల మీడియా వ్యతిరేకం అనే విషయం తెలసిందే. చంద్రబాబు మీడియా ముఖంగా గగ్గోలు పెడుతుంటే పార్టీ నాయకులు ముఖ్యంగా ఆయన సామాజికవర్గం నాయకులు...
న్యూస్

కోర్టులపై వైసీపీ సైలెంట్ కి బ్రేకులు వేసిన ఎమ్మెల్సీ..!

Muraliak
వైసీపీ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బలు పడటం కామన్ అయిపోయింది. ప్రభుత్వం ఏర్పాటైన ఈ 14 నెలలు దాదాపు 75 అంశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వచ్చాయి. వీటిపై వైసీపీ నేతలు చంద్రబాబుతోపాటు ఏకంగా...
న్యూస్

అమరావతి ఉద్యమంలో ఇదో వెరైటీ !

Yandamuri
మూడు రాజధానులు బిల్లు గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో మళ్లీ ఊపందుకున్న అమరావతి ఉద్యమం లో కొత్త కొత్త అధ్యాయాలు ఆవిష్కృతమవుతునాయి.ఇక అమరావతిని న్యాయస్థానాలే కాపాడగలవని రైతులు భావిస్తున్నారు.అమరావతి భవితవ్యం న్యాయస్థానం వద్దకు వచ్చింది. హైకోర్టులో...
న్యూస్

వరుస ప్రమాదాలు.. మృతులు..! విశాఖ వాస్తుపై చర్చ

Muraliak
పరిశ్రమలు, కెమికల్ ప్లాంట్లలో ప్రమాదాలు అరుదుగా జరుగుతూంటాయి. కానీ.. వరుసగా ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఒకరకమైన ఆందోళన కలగడం సహజం. ప్రస్తుతం విశాఖ వాసులను ఈ ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. విశాఖలో ఏం జరుగుతోంది.. ఎందుకిలా...
న్యూస్

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం..

Special Bureau
జైఅమరావతి పార్టీకి అంకురార్పణ సిద్ధాంతకర్తగా డాక్టర్ సీఎల్ వెంకట్రావ్… న్యూస్ ఆర్బిట్ ఎక్స్‎క్లూజివ్ ఏపీలో పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయ్. రాజధాని వికేంద్రీకరణతో జగన్ సర్కారు దూసుకుపోతుంటే… ఎట్టి పరిస్థితిలో అమరావతిని రాజధానిగా ప్రకటించాల్సిందేనంటూ రైతుల...
న్యూస్

సొంత అజెండాతో జనసేనాని ముందుకు ? మౌన ముద్ర అందుకు!!

Yandamuri
జనసేనాని పవన్ కళ్యాణ్ గతంలో లా దూకుడు పాలిటిక్స్ మంచిది కాదన్న ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.   అందుకే మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లుల వ్యవహారంలో గవర్నర్...
న్యూస్

గవర్నర్ కోర్టులో ‘రాజధాని ‘బంతి ! ఆయన ఏం చేస్తారంటారూ?

Yandamuri
శాసనమండలి అవసరం తీరిపోయింది.శాసనమండలి ఆమోదం తెలపని రెండు బిల్లులకు గవర్నర్ ద్వారా ఆమోదముద్ర వేయించుకునే ఏర్పాట్లు జరిగిపోయాయి. అసెంబ్లీ అధికారులు రెండు బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపారు. సీఆర్డీఏ రద్దు, మూడు...
న్యూస్

ఇదీ బాబుగారి నయా ప్లాన్ !

Yandamuri
ఇప్ప‌టివరకు అనేక రూపాల్లో ఉద్య‌మాలు చేసిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇక అంశాల వారీగా ఉద్య‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని అంటున్నారు పార్టీ సీనియ‌ర్లు. దీనిలో భాగంగా త్వ‌ర‌లోనే ప‌రిశ్ర‌మ‌ల్లో జ‌రుగుతున్న ప్ర‌మాదాల‌పై ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాల‌ను...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

వైజాగ్ ప్రజలకి ఏపీ సీఎం వైయస్ జగన్ గుడ్ న్యూస్..!!

sekhar
2014 ఎన్నికలు గమనిస్తే అప్పటికే జగన్ కి విశాఖపట్టణం పై కన్ను ఉన్నట్లు అర్థమవుతోంది. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు తల్లి విజయమ్మ ని వైజాగ్ నుండి పోటీ చేయించడం...
టాప్ స్టోరీస్

‘రాజకీయ భవిష్యత్ ఉన్నా.. లేకున్న జగన్ వెంట ఉంటా’

Mahesh
అమరావతి: మూడు రాజధానులతో తనకు రాజకీయ భవిష్యత్ నాశనం అయిపోయినా తాను సీఎం జగన్ వెంట నడుస్తానని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తనకు రాజకీయ భవిష్యత్‌ కన్న.. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని...
న్యూస్

అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎక్కిన రైతులు

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలంటూ ముగ్గురు రైతులు అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎక్కారు. రాయపూడిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 13వ అంతస్తుకు ఎక్కి నిరసనకు దిగారు. అమరావతిని కోనసాగించాలంటు నినాదాలు...
న్యూస్

రాజధానిలో మరో ఇద్దరు గుండెపోటుతో మృతి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని తరలిపోతుందన్న ఆందోళనతో మరో ఇద్దరు గుండె పోటుతో మృతి చెందారు. మందడంలో సాంబమ్మ అనే మహిళ మృతి చెందింది. ప్రతి రోజు గ్రామంలో జరుగుతున్న మహాధర్నాలో సాంబమ్మ...
టాప్ స్టోరీస్

20న చలో అసెంబ్లీ ఉంటుందా?

Mahesh
అమరావతి: ఈ నెల 20న అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అమరావతి పొలిటికల్ జేఏసీ, ప్రజా సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో మందడం, తుళ్లూరు గ్రామాలకు చెందిన రైతులు, స్థానికులకు పోలీసు నోటీసులు జారీ చేశారు....
న్యూస్

మూడు రాజధానులకు జై కొట్టిన ఉత్తరాంధ్ర!

Mahesh
విశాఖపట్నం: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి నేతలు స్వాగతించారు. శనివారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో సమావేశమైన ఆ సమితి నేతలు మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ తీరును...
రాజ‌కీయాలు

‘రాజధానిపై కేంద్ర ఆమోదం ఉందా!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని తరలింపునకు కేంద్రం ఆమోదం తెలిపిందా అన్న అనుమానం కలుగుతోందని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి, జనసేన కలయిక కీలక...
న్యూస్

సిఎం జగన్‌కు గ్రేటర్ రాయలసీమ నేతల లేఖ

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి గ్రేటర్ రాయలసీమ నేతలు ఒక లేఖను రాశారు. పరిపాలనా వికేంద్రీకరణను తాము సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. సీమకు న్యాయం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. గ్రేటర్ రాయలసీమలో...
టాప్ స్టోరీస్

‘బలిదానాలకూ సిద్ధం’

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రజల అస్తిత్వానికి భంగం కలిగితే బలిదానాలకు వెనుకాడమని అమరావతి ప్రాంత రైతులు స్పష్టం చేశారు.రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు తీవ్రతరం చేయాలని అమరావతి...
టాప్ స్టోరీస్

రాజధాని తుళ్లూరులో కాదు మంగళగిరిలో !?

Siva Prasad
ఈ నిర్మాణాలన్నీ ఇక డ్రాయింగ్‌లకే పరిమితమా ? (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి నుంచి రాజధాని దొనకొండకు తరలిపోతుందా అన్న ప్రశ్నపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ మాటల...