NewsOrbit

Tag : capital issue

టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బాబు యాత్రకు పోలీసుల చేదు మాత్ర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో...
టాప్ స్టోరీస్

‘అధైర్యపడవద్దు-అండగా ఉంటాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి  ప్రాంత రైతులు ఎవరూ అధైర్యపడవద్దనీ, తాను అండగా ఉండి పోరాడతాననీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో శనివారం అయన పర్యటించారు....
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల విలీనంపై ఆదిలోనే హంసపాదు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిలో విలీనం చేసే ప్రక్రియకు అదిలోనే హంసపాదు పడింది. రాజధాని ప్రాంతంలోని పెనుమాక, ఉండవల్లి, ప్రాతూరు, గుండెమెడ, వడ్డేశ్వరం, ఇప్పట్నం,...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

12న ఏపి కేబినెట్ భేటీ!

sharma somaraju
అమరావతి : మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుకు జరుపుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంటుదని ప్రకటించిన తర్వాత కొన్ని గంటలకు సవరణ...
టాప్ స్టోరీస్

‘జగన్ పిఎం అయితే దేశానికి 36 రాజధానులు’

sharma somaraju
అమరావతి :ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటించిన మూడు రాజధానులపై మరో...
టాప్ స్టోరీస్

‘ఈడి’కి అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి రాజధాని ప్రాంతంలో  భూముల కొనుగోళ్లపై విచారణ జరపాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సిఐడీ కోరింది. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులపై కేసు...
టాప్ స్టోరీస్

చకచకా వికేంద్రీకరణ పనులు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగానే పరిపాలనా వికేంద్రీకరణకు ముందడుగులు వేస్తున్నది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం అయినప్పటికీ నుండే వికేంద్రీకరణ పనులు ప్రారంభం అయినట్టు ఇటీవలే మంత్రి బొత్స సత్యనారాయణ...
టాప్ స్టోరీస్

అమరావతి రైతుల ఆందోళనకు అధికార పార్టీ ఎంపి సంఘీభావం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రైతుల ఆందోళనకు తొలి సారిగా ఓ అధికార పార్టీ ప్రజా ప్రతినిధి సంఘీభావం తెలియజేశారు. మందడంలోని రైతుల దీక్షా శిబిరాన్ని శుక్రవారం నరసరావుపేట వైసిపి ఎంపి లావు...
టాప్ స్టోరీస్

‘ఢిల్లీలోనూ అమరావతి నిరసనలు వినిపించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించేందుకు ఢిల్లీ స్థాయిలో ఆందోళనలకు రైతులు సిద్ధం కావాలని టిడిపి నేత మాజీ ఎంపి మాగంటి బాబు పిలుపునిచ్చారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు, మహిళలు...
టాప్ స్టోరీస్

‘నివేదిక వక్రీకరించారు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అన్ని మౌలిక సదుపాయాలతో అందుబాటులో ఉన్న నగరం విశాఖపట్నం అని, అందుకే అక్కడ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌కు బెస్ట్ ఆప్షన్ అని చెప్పామని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జిఎన్ రావు...
రాజ‌కీయాలు

‘వివేకా హత్యపై జ్యూడీషియల్ విచారణ చేయాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఏపి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మొదటి నుండి అనుమానం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అది ఇంటి వ్యక్తులపనే, బయటి వాళ్లు చేసి...
టాప్ స్టోరీస్

తుపాను రాని నగరం ఉంటుందా ?

Mahesh
అమరావతి: ఏపీ పరిపాలనా రాజధాని విశాఖేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి తుఫానుల ముప్పు పొంచి ఉందంటూ జీఎన్‌రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నాయని...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో రైతుల మహాప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 43వ రోజుకు చేరాయి. అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) పిలుపు మేరకు తుళ్లూరు నుండి మందడం వరకూ...
టాప్ స్టోరీస్

రాజధాని ఉద్యమం మరింత ఉధృతం:రేపు మహాప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జెఏసి నేతలు నిర్ణయించారు. ఉద్యమంలో భాగంగా బుధవారం రాజధాని గ్రామాల్లో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జెఏసి నేతలు తెలిపారు. బుధవారం రాజధాని...
టాప్ స్టోరీస్

బీజేపీ – జనసేన ‘లాంగ్‌ మార్చ్‌’ వాయిదా!

Mahesh
అమరావతి:  రాజధానిని తరలింపుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న బీజేపీ- జనసేన పార్టీలు సంయుక్తంగా తలపెట్టిన ‘లాంగ్‌ మార్చ్‌’ వాయిదా పడింది. లాంగ్‌మార్చ్‌ను వాయిదా వేసుకున్నట్లు బీజేపీ నేత తురగా నాగభూషణం ప్రకటించారు. త్వరలో కార్యాచరణ...
టాప్ స్టోరీస్

రాజధాని కేసుల విచారణ వచ్చే నెల 26కు వాయిదా!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను సవాలు  చేస్తూ దాఖలయిన పిటిషన్‌లపై విచారణను  హైకోర్టు ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. గురువారం నాడు...
టాప్ స్టోరీస్

‘కూల్చివేతలతో పాలన మొదలు..కూలిపోకతప్పుదు!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కూల్చివేతలతో పాలన మొదలు పెట్టిన జగన్ ప్రభుత్వం కూలిపోకతప్పదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ముందడుగు వేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

‘చరిత్ర హీనులుగా మిగిలిపోతారు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసిపి ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళుతోందని టిడిపి సభ్యుడు అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాజధాని అమరావతిలోనే ఉంటుందనీ వైసిపి...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతుల త్యాగం దేశానికే ఆదర్శం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని రైతుల త్యాగం దేశానికే ఆదర్శమనీ, రైతుల ఆందోళనకు మద్దతుగా ఉంటామనీ టిడిపి నేత వంగవీటి రాధా అన్నారు. రాజధానిగా అమరావతి కొనసాగించాలని తుళ్లూరులో నిరసనలు కొనసాగుతున్నాయి....
టాప్ స్టోరీస్

చంద్రబాబుకు ఆమంచి సవాల్! ఆ రెఫరెండంకు ఒకేనా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి రాజధాని వివాదం నేపథ్యంలో 151 మంది వైసిపి ఎమ్మెల్యేలతో జగన్ రాజీనామా చేసి మళ్లీ ప్రజాతీర్పు కోరాలనీ, లేకుంటే రాజధానిపై ఓటింగ్ పెట్టాలనీ టిడిపి అధినేత చంద్రబాబు...
టాప్ స్టోరీస్

20న ఏపీ కేబినెట్ భేటీ

Mahesh
అమరావతి: ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉదయం 9.30కి సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. రాజధానిపై హై పవర్ కమిటీ నివేదికకు ఆమోదం కేబినెట్ తెలపనుంది. అదే రోజు ఉదయం 11...
టాప్ స్టోరీస్

20 నుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ప్రత్యేక సమావేశం ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. అదే విధంగా శాసన మండలి 21 వ తేదీ సమావేశం కానుంది....
రాజ‌కీయాలు

మూడు రాజధానులు బోగస్: బుద్ధా

Mahesh
విజయవాడ: మూడు రాజధానులు బోగస్ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఇందులో జగన్ ల్యాండ్ మాఫియా స్కీమ్ తప్ప సరుకు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్వీట్...
టాప్ స్టోరీస్

‘రాజధాని మార్చడం తప్పుడు సంప్రదాయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని మార్చాలనుకోవడం తప్పుడు సంప్రదాయమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వ్యాఖ్యానించారు. ఏపికి మూడు రాజధానులు ఏ మాత్రం ప్రయోజనం కాదనీ, అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనీ...
టాప్ స్టోరీస్

‘అరెస్టులతో ఉద్యమాన్ని అపలేరు’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని ప్రాంతంలో రైతులు ప్రజాస్వామ్య విధానంలో, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొడుతోందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చెప్పారు. చినకాకాని...
టాప్ స్టోరీస్

మహిళల అరెస్టు:మందడంలో ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతిలో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడంతో మందడంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తమపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మహిళలు...
టాప్ స్టోరీస్

వికటించిన పుష్ప శ్రీవాణి టిక్‌టాక్!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) అమరావతి: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అత్యుత్సాహం వికటించింది. తన టిక్‌టాక్ వీడియోకు బ్రహ్మాండమైన స్పందన వస్తుందని భావించి ఆమె ఆ వీడియో చేసిఉంటారు. అయితే రివర్స్ స్పందన కూడా...
టాప్ స్టోరీస్

రాజధానిలో నోటీసుల రగడ: రైతుల్లో ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి ప్రాంతం వెలగపూడి, మాల్కాపురం గ్రామాల్లో రైతులకు పోలీసులు ఇచ్చిన నోటీసులు కలకలాన్ని రేపుతున్నాయి, పలువురు రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హత్యాయత్నంతో సహా పలు సెక్షన్‌ల...
టాప్ స్టోరీస్

బుగ్గన నేతృత్వంలో హైపవర్ కమిటీ

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ప్రణాళికకై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నేతృత్వంలో 16 మంది సభ్యులతో హైపవర్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
టాప్ స్టోరీస్

రాజధాని ఎక్కడ ఉంటే ఏంటి ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వాడి వేడి చర్చ జరుగుతున్నది. ఎక్కడ వివాదాలు ఉంటాయో అక్కడ సంచలన దర్శకుడు వర్మ ఉంటాడు. ఏ అంశంపై అయినా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే...
బిగ్ స్టోరీ

దివాలాకోరు ఆంధ్రా మేధ!

Siva Prasad
సమైక్య రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయి శల్యావశిష్టంగా మిగిలిన అవశేష ఆంధ్ర ఆరేళ్లు నిండకుండానే తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. అధికార మార్పిడితో పాలకులు మారతారు గానీ, దానితో పాటు ఇంత త్వరగా పాలితుల తలరాతలు...
రాజ‌కీయాలు

‘కలం పోటుతో రాజధాని తరలింపు కుదరదు’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకువెళతామని టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ హామీ ఇచ్చారు. మందడంలో నిరసన దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా...
టాప్ స్టోరీస్

‘ప్రభుత్వ పాలన ఒక్క చోట నుండే జరగాలి’

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఒక్క చోట నుండే ఉండాలన్న అభిప్రాయాన్ని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు. పరిపాలన ఎక్కడ నుండి అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమని ఆయన అన్నారు. మూడు...