మందడం హైస్కూల్ ఘటనలో జర్నలిస్ట్ లకు బెయిల్
అమరావతి: మందడం జిల్లా పరిషత్ హైస్కూలులో జరిగిన ఘటనలో జర్నలిస్టు కృష్ణ, ఫొటోగ్రాఫర్ మరిడయ్యకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రిపోర్టర్, ఫొటోగ్రాఫర్కు కానిస్టేబుల్ కులం ఎలా తెలుస్తుందని కోర్టు ప్రశ్నించింది. కానిస్టేబుల్,...