అమరావతి కేసులో రోహత్గీకి కోటి అడ్వాన్స్!
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలయిన పిటిషన్ విచారణలో ప్రభుత్వం తరపున వాదించేందుకు ప్రముఖ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించారు....