విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు యుపి వాసులు దుర్మరణం
విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం షికారుగంజి కూడలి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఉత్తరప్రదేశ్ వాసులు మృతి చెందారు. ఒడిశా నుండి విజయనగరం వైపు వెళుతున్న కారు నిర్మాణంలో ఉన్న...